News

టెక్సాస్ డల్లాస్ నగరంలో RP పట్నాయక్ స్వీయ సంగీత దర్శకత్వంలో హనుమాన్ చాలీసా విడుదల. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీ ప్రకాష్ రావు పాల్గొన్నారు. వీడియో యూట్యూబ్‌లో విడుదల.
అన్నవరం వేద పాఠశాల విద్యార్థులకు డిహైడ్రేషన్ కారణంగా అస్వస్థత, ఫుడ్ పాయిజన్ సమస్యలు ఎదురవుతున్నాయి. 11 మంది విద్యార్థులు ...
ప్రోటీన్ ఓవర్‌డోస్‌తో ఫిల్టరేషన్ బలహీనమవుతుంది. ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ = నెమ్మదిగా నాశనం. నీటి లోపం కూడా కిడ్నీ సమస్యలకు ...
బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని లోకేష్ అంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్ర బలం, రేవంత్ రెడ్డి బలం చూసుకునే ...
పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు పర్యటన చేశారు. నెల ఒకటవ తేదీ సందర్భంగా నూతన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, పిఠాపురం అభివృద్ధి పరంగా రాష ...
ధర్మస్థలలో వెలుగులోకి వచ్చిన ‘సామూహిక సమాధి’ కేసులో భాగంగా, అక్కడి సమాధి ప్రదేశంలో కనిపించిన అస్థిపంజర అవశేషాలను ఫోరెన్సిక్ ...
వరంగల్ అజిజియా పెర్ఫ్యూమ్ షాపులో 100కు పైగా విదేశీ పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇరాక్, కువైట్, సౌదీ నుంచి తెప్పించిన పెర్ఫ్యూమ్స్ రూ ...
Gangotri cruise: నీటిపై ప్రయాణం అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగా గోదావరి నదే గుర్తొస్తుంది. పాపికొండల మధ్య అందమైన గోదావరిలో ప్రయాణం చాలా మందికి ఫేవరెట్‌. ఇప్పుడు ఇంతకంటే పెద్దది, లగ్జీరీ ఆప్షన్‌ ...
కానీ క్రిస్ వోక్స్ గాయం కారణంగా రెండవ రోజు బౌలింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, రెండవ రోజు రెండు జట్ల వ్యూహాలను పరిశీలిద్దాం.
మంచిర్యాల జిల్లా జన్నారంలో సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకుని 260 సిమ్ ...
భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు కురాకుల ఓదెల లలిత ఆందోళన చేపట్టి, మంజునగర్‌లో తనకు ఏకైక ఆశ్రయంగా ఉన్న ఎద్దుల గూడెాన్ని ముందస్తు నోటీసు లేకుండా, నిబంధనలు పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే ఆదేశ ...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో కీలక పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ₹112.31 కోట్ల విలువైన పింఛన్ డ్రైవ్‌ను ప్రారంభించనున్న ఆయన, గండికోట అభివృద్ధి ప్రణాళికలకు శంకుస్థాపన చేయనున్నారు ...